Telangana Paraja Palana Application 2024

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం డిసెంబర్ 28న ప్రారంభం కానుంది ఈ ప్రజా పాలన దరఖాస్తు ద్వారానే లబ్ధిదారులు అధికారుల ద్వారా గుర్తించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో అర్హత సాధించాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి.

రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి అలాగే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్న వారికి కూడా అవకాశం కల్పిస్తోంది ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారం.

1.మహాలక్ష్మి పథకం

2. చేయూత పెన్షన్ పథకం

3.రైతు భరోసా పథకం

4.ఇందిరమ్మ ఇండ్ల పథకం

5.గృహ జ్యోతి పథకం

6.యువ వికాసం

ఆరు గ్యారెంటీలో పథకాలు అమలు కోసం అప్లికేషన్ కింద డౌన్లోడ్ చేసుకోండి.

Similar Posts