Join whatsapp group Join Now
Join Telegram group Join Now

రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్‌ఎస్‌ఎస్‌ సాయంతో కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌ స్లిప్పులను సిద్ధం చేసింది.

డీడీవోలు, ఖజానా అధికారులు ఎస్‌ఆర్‌లు పరిశీలించి చేయాల్సిన ప్రక్రియను సాంకేతిక సహకారంతో పూర్తి చేసింది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఎవరికి ఎంత జీతం వస్తుందో, ఎంత పెన్షన్‌ వస్తుందో ఖరారు చేసింది. ఆ వివరాలు ఎవరైనా చూసుకోవచ్చని ఆర్థిక శాఖ అధికారులు సోమవారం రాత్రి ఒక ప్రకటన జారీ చేశారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *