AP Tenth Results 2025 | ఏపీ పదవ తరగతి ఫలితాలు తేదీ ఖరారు

పదవ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం మొత్తం 1000 32 మంది సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు ఏప్రిల్ మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే పేపర్ వాల్యూషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

111 మంది చీఫ్ ఎగ్జామినర్లు 651 మంది ఎక్సామినర్లు 20070 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఎందుకోసం నియమించుకున్నట్లు పేర్కొన్నారు ఒక ఎగ్జామ్నే ప్రతిరోజు 40 పేపర్లను వాల్యూవేషన్ మూల్యాంకను చేయాల్సి ఉంటుందని గుంటూరు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

అదేవిధంగా ఏప్రిల్ నెలలోనే పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తిచేసి 10th ఫలితాలను విడుదల చేయాలని అంతా కూడా సిద్ధం చేస్తుంది మండలి మార్చి 17వ తేదీ నుంచి తెలుగు పరీక్షతో ప్రారంభమై పరీక్షలు ఏప్రిల్ ఒకటో తేదీన సోషల్ స్టడీస్ తో ముగిశాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులకు గాను ఆరు లక్షల 17,000 మంది విద్యార్థులు హాజరయ్యారు ఏప్రిల్ మూడో తేదీ నుంచి జావా పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది ఈ నెల తొమ్మిదో తేదీతో ఇది ముగియనుంది .

Picsart 25 04 02 16 10 58 602

ఆ తర్వాత పలు దఫాల పరిశీల అనంతరం మే నెల రెండో వారంలో ఫలితాలను ప్రకటిస్తారని త్వరలో దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top