ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు అయితే వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది ఇప్పుడు ఫలితాలు విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తుంది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను 6500 కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలకు 6.50లక్షల వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
మార్చి 18వ తేదీ నుంచి పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీన పదో తరగతి పరీక్షలు ముగిశాయి.ఏప్రిల్ 9వ తేదీ నాటికి ఈ వ్యాల్యూషన్ ప్రక్రియ అంతా కూడా ముగించడం జరిగింది.
ఇప్పుడు ఫలితాలు విడుదల కోసం విద్యార్థులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యా మండలి ఇప్పుడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కోసం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తుంది.

ఏప్రిల్ 23వ తేదీన ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో కేవలం వారం రోజుల్లోనే ఈ పదో తరగతి పరీక్ష పత్రాల సమాధానాలు మూల్యాంకనం అనేది పూర్తి చేయడం ఇక్కడ విశేషం.
ఈసారి పరీక్ష ఫలితాలను విద్యార్థులు సులభతరంగా తెలుసుకోవడం కోసం రాష్ట్ర విద్యాశాఖ వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఫలితాలను విడుదల చేయాలని చూస్తూ ఉంది వాట్సాప్ లోను మరియు ఆన్లైన్లోనే ఈ ఫలితాలను అయితే మీరు చూసుకోవచ్చు.
Official Website 👇

manurajurambabu@gmail.com in Roy nagar road gannavaram
Plass
Tanuj
10th class result 2025
G.Aditya
10th class.
2025
10th results
E56g
APOSS RESUIT LINK